Saturday, March 2, 2019

https://encrypted-tbn0.gstatic.com/images?q=tbn:ANd9GcTvCk9_QP3QPKWSb9q3eTfJM_VhPseAQTgEtcEwB8tMadcgbgvNHw

సికింద్రాబాద్ న్యూస్‌టుడే: ముఖ్యంశాలు:
  • శ్రీ చైతన్య  కళాశాలలో విషాదం చోటు చేసుకుంది.
  • శనివారం ఇంటర్ పరీక్ష రాస్తూ గోపిరాజ్ అనే విద్యార్ధి మృతి చెందాడు.
  • ప్యారడైజ్ సమీపంలోని  శ్రీ చైతన్య  కళాశాలలో  ఈ విషాదం నెలకొంది.
  • విద్యార్ధి గోపిరాజ్ పరీక్ష రాస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
  • దీంతో సిబ్బంది హుటాహుటిన విద్యార్ధి ని ఆస్పత్రికి తరలించారు.
  • అప్పటికే విద్యార్ధి మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు

No comments:

Post a Comment