తెనాలి:న్యూస్టుడే:ముఖ్యాంశాలు …….
- పటణంలో ప్రముఖలకు ప్రతిభా పురస్కారాలు అందజేయుట ….
- జాతీయ సమాచార సంఘ వార్షికోత్సవంలో భాగం గా తెనాలి పటణంలో ప్రముఖలకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు.
- అందులో భాగంగా జర్నలిస్టుగా, రత్నాకర్ ఉత్తమ లోకల్ మీడియా వేజెండ్ల ఉదయభాస్కర్, ఉత్తమ యాపారవేత్తగా వాసిరెడ్డి, బద్రి ప్రసాద్, సేవారంగంలో కిషోర్, ఆమీరినేని పురస్కారాలు అందుకున్నారు.
డెస్క్:దుర్గ