Friday, March 22, 2019

వేసవిలో ప్రత్యేక రైళ్లు….


ఢిల్లీ న్యూస్‌టుడే:
51 రైళ్లను నిర్విరామంగా నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
వేసవిలో 692 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి జూన్ వరకు రెండు నెలల పాటు ఈ ప్రత్యేక రైళ్లు నడువనున్నాయి. వీటిలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 51 రైళ్లను నిర్విరామంగా నడపనున్నట్లు అధికారులు తెలిపారు. పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని ఈ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

No comments:

Post a Comment