న్యూస్టుడే,డిల్లీ:
డిల్లీలోని పాకిస్ధాన్ మిషన్ లో శుక్రవారం జరగబోయే పాకిస్ధాన్ నేషనల్ డే వేడుకలకు భారత ప్రభుత్వం తరపున ఏ అధికారి వెళ్లడం లేదు.ప్రతి సంవత్సరం మార్చి 23 న జరిగే ఈ వేడుకలను పాకిస్ధాన్ ఈ సారి ఒకరోజు ముందుగానే జరుపుకోవాలని నిర్ణయించింది.భారత్ తరపున ఒక కేంద్రం మంత్రి ఈ కార్యక్రమానికి అతిధిగా హజరు కావడం ఆనవాయితీ వస్తోంది. ఈ కార్య క్రమానికి కశ్మీర్ వేర్పాటువాద నేతలను ఆహ్వానించిండం వల్లే కార్యక్రాన్ని బహిషకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
No comments:
Post a Comment