Friday, March 22, 2019

పాక్ నేషనల్ డేను బహిష్కరించిన భారత్.


న్యూస్‌టుడే,డిల్లీ:
డిల్లీలోని పాకిస్ధాన్  మిషన్ లో  శుక్రవారం  జరగబోయే  పాకిస్ధాన్  నేషనల్  డే  వేడుకలకు  భారత ప్రభుత్వం  తరపున ఏ అధికారి వెళ్లడం  లేదు.ప్రతి  సంవత్సరం  మార్చి 23  న జరిగే  ఈ వేడుకలను  పాకిస్ధాన్  ఈ సారి  ఒకరోజు  ముందుగానే  జరుపుకోవాలని  నిర్ణయించింది.భారత్  తరపున ఒక కేంద్రం  మంత్రి  ఈ  కార్యక్రమానికి అతిధిగా  హజరు కావడం  ఆనవాయితీ  వస్తోంది. ఈ కార్య క్రమానికి  కశ్మీర్   వేర్పాటువాద  నేతలను  ఆహ్వానించిండం  వల్లే  కార్యక్రాన్ని  బహిషకరిస్తున్నట్లు  అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment