Saturday, March 23, 2019

టికెట్లు కావాలంటే కోట్లు ఉండాలి….


తెలంగాణ న్యూస్‌టుడే:
కేసీఆర్‌ను చూసి ఊసరవెల్లులే సిగ్గుపడుతున్నాయని విమర్శించారు.
కోటీశ్వరులకు మాత్రమే కేసీఆర్ ఎంపీ టికెట్లు ఇచ్చారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. సంతలో పశువుల్లాగా ఎమ్మెల్యేలను టీఆరెస్ కొనుగోలు చేస్తుందన్న ఆయన.. కేసీఆర్‌ను చూసి ఊసరవెల్లులే సిగ్గుపడుతున్నాయని విమర్శించారు. ఎమ్మెల్యే వలస పోవడంతో కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీగా మారిందని లక్ష్మణ్ విమర్శించారు.

No comments:

Post a Comment