ప్రకాశం మార్టూర్ న్యూస్టుడే:
ఏటిఎం కార్డు జేబులో ఉండగానే ఖాతాలోని నగదు మాయవుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మార్టూరు గ్రామానికి చెందిన జయరామ్ (50) కు స్థానిక ఎస్బీఐ శాఖలో ఖాతా ఉంది. అందులో రూ,లక్ష పైగా నగదు ఉంది. ఏటీఎం కార్డు కూడా ఆయన దగ్గరే ఉండగానే డబ్బులు మాయమైనాయి ఇదేలాగు జరిగిందో ననికంగారుపడ్డాడు.వరుసగా 20. వేలు ఒకసారి అదేరాత్రి మళ్లీ 19 వేలు తీసినట్లు మేసేజ్ లు వచ్చాయి పోలీసులకు చెప్పి బ్యాంకు అధికారులను ఆశ్రయించాడు. వెంటనే ఏటీఎం కార్డును బ్లాక్ చేశారు. దీంతో ఎస్బీఐ ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది సైబర్ నేరాలకు అడ్డుకట్టు వేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఖాతాదారులు కోరుతున్నారు.పోలీసులు కేసును అదుపులోకి తీసుకున్నారు.
No comments:
Post a Comment