Friday, March 22, 2019

బాండ్ పేపర్ మీద రాసిస్తా……..


ఏపీ న్యూస్‌టుడే:
  • మాఫియాలకు సపోర్ట్ చేసే నాయకులు కావాలా?
  • లేదా సమర్థవంతమైన నాయకులు కావాలో ?
ప్రజలే నిర్ణయించుకోవాలని మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు. విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆయన..24 గంటలు విశాఖ ప్రజలకు అందుబాటులో ఉంటానని.. అనుమానం ఉంటే బాండ్ పేపర్ మీద రాసిస్తానన్నారు. తాను ఇక పుల్ టైం రాజకీయ నేతనన్నారు. భూకబ్జాల వల్లే విశాఖ పేరు ప్రజల్లో వేరే విధంగా ఉందని లక్ష్మీనారాయన అభిప్రాయపడ్డారు.                     
                           

No comments:

Post a Comment