కర్ణాటక న్యూస్టుడే:
ఎన్నికల నిబంధనలను ఉల్లఘించారనే కారణంతో సినీ నటుడు ప్రకాష్రాజ్పై కర్ణాటక ఎన్నికల అధికారులు కేసు నమోదు చేశారు. మార్చి 12 న మీడియా, భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న్న ఆయన… పొలిటికల్ కామెంట్స్ చేశారు. దీనిపై కొంతమంది. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు. చేశారు. దీంతో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారంటూ ప్రకాష్ రాజ్పై కేసు నమోదు చేశారు.
No comments:
Post a Comment