Friday, March 22, 2019

35 వేల ఓట్లను తొలిగించారు.

ఆంధ్రప్రదేశ్  న్యూస్‌టుడే:
*35 వేల ఓట్లను తొలిగించారు.
ఏపీలో గత రెండు నెలల్లో వచ్చిన 9 లక్షలకు పైబడిన ఫారం-7 దరఖాస్తులో 85శాతం నకిలేవనని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. గత రెండు నెలల్లో ఇలా వచ్చిన దరఖాస్తుల నుంచి 1.41 లక్షల దరఖాస్తులను తొలగిచామని.. గుంటూరు, తూ.గో, కృష్ణా జిల్లాల ప్రాంతాల ఓట్లే 56.10 శాతం వరకూ ఉన్నాయని ఎన్నికల సంఘం తెలిపింది. కాగా గుంటూరు జిల్లా నుంచి అత్యధికంగా 35 వేల ఓట్లను తొలిగించారు.

No comments:

Post a Comment