Friday, March 22, 2019

గవర్నర్ కలవనున్నా కాంగ్రెస్ నేతలు….


హైదరాబాద్ న్యూస్‌టుడే:
*వీరప్పమొయిలీ ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలవనున్నారు……
ఈ రోజు గవర్నర్ నరసింహన్‌ను టీ కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది. వీరప్పమొయిలీ ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలవనున్నారు కాంగ్రెస్ నేతలు.

No comments:

Post a Comment