Friday, March 22, 2019

ప్రాచారానికి సై అంటున్న జగన్….


ఆంధ్రప్రదేశ్ న్యూస్‌టుడే:
*పిఠాపురంలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు….
ఇవాళ మూడు జిల్లాల్లో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ఉదయం 9.30 గంటలకు శ్రీకాకుళం జిల్లా పలాసలో బహిరంగ సభ నిర్వహించనున్న ఆయన, 11.30కు విశాఖ జిల్లాలోని పాడేరులో పర్యటించనున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు పిఠాపురంలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. వైసీపీ వర్గాలు వెల్లడించాయి.

No comments:

Post a Comment