Friday, March 22, 2019

ఈ పురం ఎవరికి దక్కనుందో..


అనంతపురంజిల్లా:హిందూపురం: న్యూస్‌టుడే:
  • హిందూపురం లో పాగా వేసేందుకు పోటాపోటీ ..
  • వైఎస్సార్ సీపీ తరపున గోరంట్ల మాధవ్…
హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికలంటేనే రాష్ట్రం మొత్తం ఇటువైపు చూస్తుంది. ఎందుకంటే అనంతపురం జిల్లాలో ఈ సిగ్మెట్ పరిధిలో ఉన్నహిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచే టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, ఆయన కుమారుడు బాలకృష్ణ ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం హిందూపురం లోక్‌సభ నియోజకవర్గంలో టీడీపీ తరపున నిమ్మల కిష్టప్ప   పోటీచేస్తుండగా వైఎస్సార్సీపీ నుంచి గోరంట్ల మాధవ్ బరిలో దిగారు. హిందూపురం తొలి ఎన్నికలో పెనుగొండ పార్లమెంటరీ నియోజకవర్గంగా ఉండేవి.

No comments:

Post a Comment