Friday, March 22, 2019

మోహన్‌బాబువి అసత్య ఆరోపణలు ….


న్యూస్‌టుడే:
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై నటుడు, శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మొహన్‌బాబు చేసేవి అసత్య ఆరోపణలని ఏపీ ప్రణాళిక సంఘం అధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. ఐదేళ్లలో 14,510 కోట్ల రూపాయలను ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా చెల్లించామని, ప్రతి పక్షాలతో కలిసి మోహన్ బాబు అసత్య ఆరోపణలు చేయటం హర్షించదగ్గ విషయం కాదన్నారు. ఎన్నికల ముందు కేవలం అధికార పక్షాన్ని దెబ్బ తీయటానికి చేస్తున్న ప్రయత్నమన్నారు.

No comments:

Post a Comment