Saturday, March 23, 2019

న్యాయమూర్తి ఎదుట ప్రమాణం చేసిన బాబు…..


విజయవాడ న్యూస్‌టుడే:
* టీడీపీ నేతలు రిటర్నింగ్ అధికారి వద్ద దాఖలు చేశారు.
 ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం విజయవాడలోని సివిల్ కోర్టు కాంప్లెక్స్ ప్రాంగణంలో వున్న నాల్గవ అడిషినల్ సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రమాణం చేశారు. కుప్పం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు పోటీ చేస్తున్నారు. ఆయన తరఫున నామినేషన్ పత్రాలను నిన్న టీడీపీ నేతలు రిటర్నింగ్ అధికారి వద్ద దాఖలు చేశారు. అయితే అభ్యర్థిగా రిటర్నింగ్ అధికారి వద్ద ప్రమాణం చేయాల్సి ఉండగా.. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన ప్రమాణం చేయలేకపోయారు. దీంతో ఇవాళ ఉదయం చంద్రబాబు సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రమాణం చేశారు

No comments:

Post a Comment