గుంటూరుజిల్లా:సత్తెనపల్లి: న్యూస్టుడే:
*గెలుపే ధ్యేయం…
గుంటూరుజిల్లా సత్తెనపల్లి సిపిఎం, బియస్పి బలపచిన జనసేన అభ్యర్ధిగా యర్రం. వెంకటేశ్వరరెడ్డి శుక్రవారం నామినేషన్ వేశారు. నామినేషన్ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జనసేన గెలుపే ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు.
No comments:
Post a Comment