Saturday, March 2, 2019

ఎంత ప్రమాదమో…


శ్రీకాకుళం ,న్యూస్‌టుడే:
  • ప్రయాణం  చేసే  సమయంలో  జాగ్రత్తలు  పాటించక  పోవడంతో  ప్రమాదాలు  తప్పవని  అధికారులు  హెచ్చరిస్తున్నా  చాలా మంది  పట్టించుకోవడం  లేదు.
  • పోలీస్‌స్టేషన్ రహదారిలో  శుక్రవారం  ట్రాక్టర్  పై  సామర్ధ్యానికి  మించి  గడ్డిని  ఎక్కించి  ఆ బరువును  నియంత్రించేందుకు  ఓ వ్యక్తి  ట్రాక్టర్  బంపర్ పై  ప్రమాదకరంగా    పయనిస్తున్నా  దృశ్యం  ఇది.
                                                                                    

No comments:

Post a Comment