హైదరాబాద్ న్యూస్టుడే:
బాలాపూర్ చౌరస్తా మీర్పేట్ ప్రాంతంలో దోమల సమస్య చాలా తీవ్రంగా ఉంది. పగలు కూడా దోమలు వదలడం లేదు. గత మూడు నెలల నుండి ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది. పిల్లలకు ఇది పరీక్షల సమయం కావడంతో వారు దోమల వలన సరిగ్గా చదవలేక పోతున్నారు. కవున పాలకులు దయచేసి తగు చర్యలు తీసుకోగలరని స్థానికులు కోరారు.

No comments:
Post a Comment