Friday, March 22, 2019

గుంటూరులో బాబు పర్యటన…..


ఆంధ్రప్రదేశ్  న్యూస్‌టుడే:
జిల్లా టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి జిన్నాటవర్ వరకు రీడ్డు షో నిర్వహించనున్నారు. జిల్లా పార్టీ కార్యాలయం ప్రకటించింది. రోడ్డు షో అనంతరం మాయాబజార్‌లో జరగనున్న బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. కాగా చంద్రబాబు పర్యటన సందర్భంగా జిల్లా టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.

No comments:

Post a Comment