చెన్నై న్యూస్టుడే:
ఏపీలోని శ్రీసిటీలో దైకీ అల్యూమినియం ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు జపాన్కు చెందిన దైకీ అల్యూమినియం ఇండస్ట్రీ ప్రతినిధులు వెల్లడించారు. దాదాపు 20 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2020 ఫిభ్రవరి నాటికి ఈ ప్లాంట్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 600 మందికి ఉపాధి లభించనుందన్నారు.

No comments:
Post a Comment