Thursday, March 21, 2019

ఇళ్లను ద్వంసం చేసిన కొండచరియలు…


హిమాచల్ ప్రదేశ్  న్యూస్‌టుడే:
హిమాచల్‌లో కొండ చరియలు విరిగిపడటంతో కులూలోఇళ్లు ద్వంసం అయ్యాయి.శిధిలాల కింద చిక్కుకున్న దంపతులను సహాయక సిబ్బంధి కాపాడారు.ఇద్దరిని అధికారులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

No comments:

Post a Comment