Thursday, March 21, 2019

ఇరాక్‌లో 92మంది జలసమాధి..


ఇరాక్ న్యూస్‌టుడే:
ఇరాక్‌లో విషాదం చోటు చేసుకుంది.టైగ్రీస్ నదిలో పడవ బోల్తా పడింది.92 మంది జల సమాధి అయ్యారు.ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 150మంది ఉన్నారు.సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

No comments:

Post a Comment