Friday, March 1, 2019

మనస్తాపంతో మహిళ ఆత్మహత్య……

విజయనగరం న్యూస్‌టుడే:
1.గరివిడి లో ఘటనతో విషాదం…. 
తనకు టీచర్ ఉద్యోగం రాలేదని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.జిల్లాలోని గరివిడిలో ఈ ఘటనతో విషాదం చోటుచేసుకుంది.టీచర్ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో హైమావతి(34)ఆత్మహత్య చేసుకుంది. దీనితో ఆమె కుటుంబంలో విషాదచాయలు   అలుముకున్నాయి. 

No comments:

Post a Comment