గుంటూరు న్యూస్టుడే:
*200 మంది విధ్యార్థులకు ఉద్యోగావకాశాలు….
చిలకలూరిపే టలో సేవ్ ఆంధ్ర స్టూడెంట్స్ యూనియన్ ఏర్పాటైంది.ఇందులో భాగంగా 200 మంది విధ్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తూ నియామక పత్రాలను యూనియన్ ఫౌండర్ కుమారస్వామి అందజేశారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త రజినీ,సహా నిరుద్యోగులు,వైసీపీ అభిమానులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment