కర్నూలు న్యుస్టుడే:ముఖ్యంశాలు……
- ఎరిగే
రి గ్రామంలో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. - మంత్రాలయం నియోజకవర్గంలో మాజీ మర్కెట్ యార్డ్ చైర్మన్ అత్తిరి గౌడ్ ఆధ్వర్యంలో కౌతాళం మండలం ఎరిగేరి గ్రామంలో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
- ఈ కార్యక్రమంలో భగంగా ప్రతి ఇంటికీ వెళ్లి నవరత్నాలు గురించి వివరిస్తూ..
- ఎన్నికల్లో తమకే ఓటు వేయాల్సిందిగా కోరరు.ఈ కార్యక్రమంలో ఎరిగేరి గ్రామం ఎంపీటీసీ మమంజునాథ నీలకంఠారెడ్డి,కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:
Post a Comment