Saturday, March 9, 2019

ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే………….

ఒంగోలు,న్యూస్‌టుడే:
  • కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు శనివారం జిల్లా ఎస్పీ డాక్టర్‌ కోయ ప్రవీణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
  • ఎస్పీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఆయన్ను కలిశారు.
  • పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
  • ఈ సందర్భంగా కందుకూరు నియోజకవర్గంలోని సమస్యలపై ఆయన ఎస్పీతో చర్చించినట్లు సమాచారం.

No comments:

Post a Comment