Sunday, March 10, 2019

జగన్ శంఖారావం….

న్యూస్‌టుడే:
  • నేడు ఢిల్లీ వైసీపీ నేతలు.
  • డేటా చోరీపై ఈసీకి ఫిర్యాదు చేయనున్న వైసీపీ నేతలు.
  • నేడు కాకినాడలో వైసీపీ సమర శంఖారావం సభ. రేపు, ఎల్లుండి వైసీపీ అభ్యర్థులను ఖరారు చేయనున్న జగన్.
  • ఈ నెల 14న విజయవాడలో వైసీపీ బహిరంగ సభ ఈ నెల 15 నుంచి జగన్ బస్సు యాత్ర.

No comments:

Post a Comment