శ్రీకాకుళం,న్యూస్టుడే:
కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం లోక్ సభ స్ధానానికి అభ్యర్ధిగా డోల జగన్మోహనరావు పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. సోమవారం అర్ధరాత్రి ఈ మేరకు ప్రకటన వెలువరించింది.జగన్మోహన్ డీసీసీ అధ్యక్షుడితో పటు డీసీసీబీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.ఈయన 2009 లో ప్రజారాజ్యం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

No comments:
Post a Comment