ఆంధ్రప్రదేశ్ న్యూస్టుడే:
టీడీపీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని పుట్టా సుధాకర్ యాదవ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో మైదుకూరు నుంచి పోటీ చేస్తున్న ఆయన .. నామినేషన్ల సమయంలో ఇబ్బందులు సిద్దమయ్యారు. కాగా, ఇప్పటికే టీడీపీ బోర్డు పదవులకు బోండా ఉమా, రాయపాటి, పార్థసారథి రాజీనామా చేశారు.
No comments:
Post a Comment