Friday, March 15, 2019

“యోనో” క్యాష్ పాయింట్‌ల ఏర్పాటు…..


భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఎస్‌బీఐ డిజిటల్ ప్లాట్‌ఫాం యోనోపై కొత్తగా ‘యోనో క్యాష్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్యాష్‌తో దేశవ్యాప్తంగా 16,500కుపైగా ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్లలో కార్డు అవసరం లేకుండానే క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు. ఇటువంటి పద్ధతిని ప్రవేశపెట్టిన దేశంలోనే తొలి సంస్థగా ఎస్‌బీఐ అవతరించింది.

No comments:

Post a Comment