అనంతపురం న్యూస్టుడే:
*బ్రహ్మగరుడ వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
పౌర్ణమి సందర్భంగా కదిరిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి దవలం సమర్పిస్తున్నారు. అటు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం బ్రహ్మగరుడ వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
No comments:
Post a Comment