Wednesday, March 20, 2019

స్మార్ట్ సిటీ ఘనత బీజేపీదే…..


విశాఖపట్నం న్యూస్‌టుడే:
విశాఖ స్మార్ట్ సిటీ ఘనత భారతీయ జనతా పార్టీదేనని ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. విశాఖ నగరంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. ఈ ఎన్నికల్లో టీడీపీ కి అపజయం తప్పదన్నారు.

No comments:

Post a Comment