- శ్రీ లక్ష్మీ కటాక్షం కోసం సూర్యోదయానికి ముందుగా లేచి ఇంటికి వెనుక గల తలుపును తీసిపెట్టాలి.
- వెనక గది తలుపులను తీశాకే ఇంటి సింహద్వార తలుపులు తెరవాలి. మంగళ, శుక్రవారాల్లో పంచముఖ దీపాలను వెలిగించాలి. ఇంటికి వచ్చే ముతైదువులకు పసుపు, కుంకుమ, తాగేందుకు నీరు తప్పకుండా ఇవ్వాలి.
- పసుపుకొమ్ములను ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా పూర్వజన్మల్లో చేసిన పాపాలు హరింపబడతాయని, కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరిస్తాయని పురాణాల్లో వివరిచబడింది.
- అలాగే పౌర్ణమి రోజున సాయంత్రం స్నానం చేసి సత్యనారాయణ స్వామిని తులసితో అర్చించి పాలతో చేసిన పాయసం నైవేద్యం సమర్పించాలి.
- ఈ పూజ అయిన తర్వాతే రాత్రి భోజనం తీసుకోవాలి.
Thursday, March 14, 2019
శ్రీ మహాలక్ష్మీ కటాక్షం కోసం ఏం చేయాలి…?
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment