Sunday, March 10, 2019

కారులకు పహారా కాయాలీ……

కృష్ణా న్యూస్‌టుడే:
  • కారులో భారీ మొత్తంలో బంగారం పట్టివేత
  • 8 కిలోల బంగారాన్ని స్వాధినం చేసుకున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు.
కృష్ణా జిల్లా ఇబ్రహింపట్నం వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు వాహానాల తనిఖీలు చేపట్టగా కారులో తరలిస్తున్న 8 కిలోల బంగారం,రూ.46 లక్షల నగదు పట్టుబడింది.దీనికి సంబంధించి నలుగురు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకోగా బంగారం,నగదుకు సంబంధించి వారు లెక్కలు చూపించలేదు.దీంతో విచారణ నిమిత్తం నిందితులను విజయవాడకు తరలించారు.

No comments:

Post a Comment