Sunday, March 10, 2019

బియ్యం దాచుకొని ఏం చేస్తారు…


న్యూస్‌టుడే:కృష్ణ:
  • నిల్వబియ్యాలు దొరికాయి.విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు.
  • 122 క్వింటాళ్ళు రేషన్ పట్టివేత.
వీరుల పాడు మండలం జుజ్జూరులో విజిలెన్స అధికారులు తనిఖీలు చేపట్టారు.ఈ సందర్బంగా ఓ రైసుమిల్లులో అక్రమంగా  నిల్వ ఉంచిన 122 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు.ఈ మేరకు కేసు నమోదు  చేసిన అధికారులు దర్యాప్తు  చేపట్టారు.

No comments:

Post a Comment