Saturday, March 16, 2019

గోల్డ్ మిల్‌గయా…

హైదరాబాద్ న్యూస్‌టుడే: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బంగారం పట్టుబడింది.షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడి దగ్గర 1.3కిలోల బంగారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని అధికారులు విచారిస్తున్నారు.

No comments:

Post a Comment