arifbasha
Wednesday, March 20, 2019
నామినేషన్ దాఖలు చేసిన ఆదోనీ వైసీపీ అభ్యర్థి ….
కర్నూలు న్యూస్టుడే:
ఆదోనీ వైసీపీ అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డి ఈరోజు తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్తానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment