Sunday, March 17, 2019

పురాతన నాణేలు బయటపడ్డాయి….


విశాఖ న్యూస్‌టుడే:
  • మాడుగులలో సంస్థానాథీశులు నిర్మించిన సీతారాముల దేవాలయం పాత ధ్వజస్తంభం దిగువన 1835 సవత్సరం నాటి నాణేలు బయటపడ్డాయి.
  • ఆదివారం ఈ ఆలయం వద్ద నూతనంగా ధ్వజస్తంభం  ప్రతిష్టించారు.
  • పాత ధ్వజస్తంభం తొలగించే సమయంలో దిగువన ఈ నాణేలు బయటపడ్డాయి.
  • వాటిపై సీతారామ పట్టాభిషేకం , విక్టోరియారాణి బొమ్మాలు ముద్రించి ఉన్నాయి.
  • వీటిని ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

No comments:

Post a Comment