Monday, March 11, 2019

విశాఖ రోడ్లపైకి ఎలక్ట్రిక్ బస్సులు…….


విశాఖ న్యూస్‌టుడే:
  • స్మార్ట్ సిటీలో భాగంగా గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ ప్రయాణికులకు ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది.
  • ఈ మేరకు ఏసీ,నా ఏసీ బస్సులను జీవీఎంసీ నుంచి పెందుర్తి వరకు.
  • అక్కడి నుంచి జంక్షన్ మీదుగా జీవీఎంసీ వరకు ట్రయల్ రన్ నిర్వహించింది.
  • ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ.
  • నెలరోజుల పాటు ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రజలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు

No comments:

Post a Comment