విశాఖ న్యూస్టుడే:
- కోటవురట్లలో వైసీపీ ఆవిర్భావ ప్రధానోత్సవాన్ని వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.
- ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను మాజీ ఎమ్మెల్సీ డీవిఎస్ రాజు,పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి దత్తడు సీతాబాబు ఆవిష్కరించారు.
- వచ్చే ఎన్నికల్లో విజయం వైసీపీ దేనని, తమ పార్టీని ప్రజలు గెలిపిస్తే నవరత్నాలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని డీవీఎస్ రాజు స్పష్టం చేశారు.

No comments:
Post a Comment