విశాఖపట్నం న్యూస్టుడే:
చోడవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ ఈ రోజు ఉదయం 9 గంటలకు ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. పార్టీ కార్యాలయం ఆవరణంలో ప్రచార రథాన్ని ప్రారంభించిన, అక్కడనుండి మండలంలోని గంధవరం గ్రామం నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గూనూరు మిలట్రీ నాయుడు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment