గుంటూరు న్యూస్టుడే:
*టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించింది. తాడిపల్లి వద్ద జాతీయ రహదారిపై ప్రభుత్వం పసుపు-కుంకుమ పథకంతో కూడిన పెద్ద హోర్డింగ్ను ఏర్పాటు చేయగా ఇప్పటివరకు తొలగించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

No comments:
Post a Comment