నిజామాబాద్ న్యూస్టుడే:
- ఒక్కోగ్రామం నుంచి ఐదుగురు చొప్పున నామినేషన్లు వేస్తామని వెల్లడించిన రైతులు…
- రైతులు నామినేషన్ పత్రాల కోసం కలెక్టరేట్కు వచ్చారు.
- ఒక్కోగ్రామం నుంచి ఐదుగురు చొప్పున నామినేషన్లు వేస్తామని వెల్లడించిన రైతులు…
- పసుపు, ఎర్రజొన్నకు మద్దతుధర డిమాండ్ చేశారు.
- అటు రైతుల నామినేషన్లపై స్పందించిన కవిత దేశంలో ఎవరైన పోటీకి అర్హత ఉందన్నారు.
- ఆంధ్రాపాలకులకు ఇనాటికి పరిష్కారం కావటం లేదని అన్నారు.

No comments:
Post a Comment