విశాఖపట్నం న్యూస్టుడే:
*ఏపీలో అభివృద్ధి సరైన ప్లానింగ్ లేకుండా జరిగిందని ఆయన అన్నారు……
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మతి గతి తప్పాయని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. ప్రధాని మోడీని ఓడించాలని చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి ఖాయమని ఆయన చెప్పారు. ఏపీలో అభివృద్ధి సరైన ప్లానింగ్ లేకుండా జరిగిందని ఆయన అన్నారు. తన కుమారుడు లోకేశ్ను సీఎం చేయడమే చంద్రబాబు లక్ష్యమని ఆయన చెప్పారు. తాము అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన అన్నారు.
No comments:
Post a Comment