Monday, March 18, 2019

ముగిసిన క్రీడా పోటీలు…..

హైదరబాద్,న్యూస్‌టుడే:
  • ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన అసదుద్దీన్ ఒవైసీ ఈ ఎన్నికల్లోనూ బరిలోకి దిగారు.
  • 1994,1999లో చార్మినార్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.ఆ తర్వాత హైదరాబాద్  లోక్‌సభ స్ధానం నుంచి మజ్లిస్ అభ్యర్ధిగా  పోటీ చేస్తూ వస్తున్నారు.
  • 2004లో బిజేపి అభ్యర్ధి జి.సుభాష్ చందంజీపై  100145 ఓట్లతో  మెజార్టీతో  గెలుపొందారు.
  • 2009 లో  గత ఎన్నికలతో  పోలిస్తే మెజార్టీతో   పెరిగింది.టిడీపా అభ్యర్ధి జహీద్ అలీఖాన్ పై 113865 ఓట్లతో విజయం సాధించారు.
  • 2014లోనూ  మెజార్టీ  పెరిగింది.
  • అది కూడా భారీగా, బిజెపీ  అభ్యర్ధి డాక్టర్   భగవంతరావు పై 202454ఓట్ల మెజార్టీ తో విజయ ఢంఖా మోగించారు.

No comments:

Post a Comment