Tuesday, March 19, 2019

చెన్నైలో గోల్డ్ మాల్…..

చెన్నై న్యూస్‌టుడే:
  • తమిళనాడులో ఎన్నికల ప్లెయింగ్ స్క్వాడ్ తనిఖిలు జరిపింది.
  • రాష్ట్ర వ్యాప్తంగా భారీగా బంగారం పట్టుబడింది.
  • కరూర్‌లో 5.63కిలోలు,మధురైలో 10.64కిలోలు,చెన్నైలో 4.8కిలోల బంగారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.సుమారు రూ.6.63కోట్ల విలువ ఉంటుందని అంచనా.

No comments:

Post a Comment