ప్రకాశం జిల్లా న్యూస్టుడే:
- ఆర్టీసీలో పని చేస్తున్న కార్మికులకు 25 శాతం ఫిట్మెంట్ పెంచుతూ తీసుకున్న నిర్ణయం వలన కార్మికుల వేతనాలు పెరగనున్నాయి.
- ఇటీవల విజయవాడలో ఆర్టీసీ యాజమాన్యంతో ఐక్యకూటమి జరిపిన చర్చల్లో కార్మికులు డిమాండ్లకు యాజమాన్యం ఆమోదం తెలపడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
- పెరగనున్న వేతనాల వల్ల ఒంగోలు రీజియన్ పరిధిలో 3133 మంది కార్మికులకి ప్రయోజనం చేకూరనుంది.
- ఏప్రిల్ ఒకటి నుంచి పెరిగిన వేతనాలు అందనున్నాయి. దీంతో వారి సంతోషానికి అవధులు లేవు.

No comments:
Post a Comment