arifbasha
Wednesday, March 20, 2019
22న వర్సిటీకి సెలవు…
గుంటూరుజిల్లా: న్యూస్టుడే:
ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యం…
ఆచార్య నాగార్జున యూనివర్స్టీకి ఈ నెల 22న సెలవును ప్రకటిస్తూ అధికారులు నిర్ణయం తెసుకున్నారు. 22వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో సెలవును ప్రకటించినట్లుగా అధికారులు పేర్కొన్నారు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment