విశాఖ న్యూస్టుడే: జిల్లాలకు చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఏ పార్టీలో చేరుతారనే దానిపై గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠ వీడింది.ఎట్టకేలకు ఈ నెల 17న ఆయన టీడీపీలో చేరనున్నారని తెలుస్తుంది.అనకాపల్లి లోక్ సభ సీటును కొణతాలకు ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
No comments:
Post a Comment