Sunday, March 10, 2019

శ్రీవారి దర్శనం తర్వాత యుద్ద భేరి…

అమరావతి న్యూస్‌టుడే:
  • తుదిదశకు టీడీపీ అభ్యర్థుల ఎంపిక ఈ నెల 13న తొలి జాబితా ప్రకటించే అవకాశం.
  • 110-120 మంది అభ్యర్థులతో తొలి జాబితా. ఈనెల 16న శ్రీకాకుళం నుంచి ప్రచారం ప్రారంభం.
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ప్రచారం ప్రారంభం.
  • నియోజకవర్గాల వారీగా రోడ్ షోలు, బహిరంగసభలు.
  • అసంతృప్తులను బుజ్జగించేందుకు యనమల సుజనా ఆధ్వర్యంలో కమిటీలు.

No comments:

Post a Comment