అనంతపురం న్యూస్టుడే:
హిందూపురం వైసీపీ అభ్యర్థిని మారుస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి గోరంట్ల మాధవ్ వీఆర్ ఎస్ ఆమోదం పొందకపోవడమే దీనికి కారణమని తెలిపాయి. ఆయన స్థానంలో రిటైర్డ్ జిల్లా జడ్జి కురుబ కిష్టప్ప పేరును వైసీపీ వర్గాలు పరిశీలిస్తున్నాయి.
No comments:
Post a Comment